Fake Currency : నకిలీ కరెన్సీ ముఠా ఆటలు కట్టించిన ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం

The Eluru District Police, who played fake currency gang games Trinethram News : ఏలూరు జిల్లాఫిర్యాదిదొండపాటి పణి కుమార్ తండ్రి భాస్కరరావు 29 సంవత్సరాలు నాయి బ్రాహ్మణ అను అతను ఇచ్చిన సమాచారం మేరకు ఏలూరు త్రీ…

Currency Circulation : రూ.10తో పరేషాన్!…. మార్కెట్లో తగ్గిన నోటు చలామణి

Pareshan with Rs.10!… Reduced currency circulation in the market విపణిలో రూ.10 నోటు చలామణి తగ్గింది. వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాల క్రితం సాధారణ కొనుగోలుకు 5, 10, 20, 25, 50 పైసల నాణేలు చలామణిలో…

కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 24న

Kavitha’s bail petition will be heard on 24th Trinethram News : 3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ మరో నలుగురి ప్రమేయంపై వాదనలు అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును…

వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభ్యం

శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు 122 గ్రాముల బంగారం, 5 కేజీల…

ఇండియన్ కరెన్సీలో 84 కోట్ల రూపాయలు వజ్రం

Trinethram News : 2017లో ఆఫ్రికా ఖండలోని సియోర్రా లియోన్ లో ఆండ్రో జాన్ సఫియా, కోంబా జాన్ బుల్ అనే ఇద్దరు యువకులు తినడానికి తిండి లేక దీనస్థితిలో ఉన్నారు. వీరితో సహా ఐదు మందితో కలిసి వజ్రాల కోసం…

దొంగనోట్లు చలామణీకి పాల్చడిన ఇద్దరు నిందితులు అరెస్టు

విజయనగరం జిల్లా పోలీసు దొంగనోట్లు చలామణీకి పాల్చడిన ఇద్దరు నిందితులు అరెస్టు విజయనగరం పట్టణం గుమ్చి ప్రాంతంలో దొంగనోట్లు చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 15 లక్షలు విలువైన దొంగనోట్లును స్వాధీనం…

హుండిలలో నకిలీ నోట్లు

ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు… అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లు.

విశాఖ లో మొట్టమొదటి సారిగా లభ్యమైన బ్లాక్ కరెన్సీ మాఫియా

నల్లని కాగితాలను కరెన్సీ నోట్లు గా తయారు చేస్తామని… ఎయిర్ పోర్టు కాకనినగర్ లో భారీగా బ్లాక్ కరెన్సీ పట్టివేత మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు కోట్లాది రూపాయలు స్వాధీనం.

శ్రీకాకుళంలో ఆన్లైన్ లో మోసపోయిన మహిళ

Trinethram News : శ్రీకాకుళం జిల్లాలో క్రిప్టో కరెన్సీ తరహా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు 17.5 లక్షల రూపాయలు టోకరా వేశారు. శ్రీకాకుళం లో ఫాజుల్ భాగ్ పేట కు చెందిన…

ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి బడ్జెట్ పై అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ మరో రెండు బిల్లులకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ.

Other Story

You cannot copy content of this page