CPM : మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి సిపిఎం డిమాండ్

ఆంధ్రప్రదేశ్,అల్లూరిజిల్లా, అరకులోయ, త్రినేత్రం న్యూస్. ఏప్రిల్ 17: సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాచిపెంట అప్పలనరస మాట్లాడుతూ, ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా లో ఆదివాసి గిరిజనులు యువతి యువకులకు ఉపాధి లేక నిరుద్యోగులుగా అప్పులు చేసి డీఎస్సీ కోచింగ్ సెంటర్ లలో…

CPM : పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే రద్దు చేయాలని కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో సిపిఎం నిరసన

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ బొండం పంచాయతీ కొత్తవలస శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో నిరసన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం…

CPM : మధురైలో సిపిఐఎం జాతీయ మహాసభ సందర్భంగా అరకువేలి పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అరకువేలి ఏప్రిల్ 3: ఈనెల 2 నుంచి 6 తేదీ వరకు మధురై లో జరుగుతున్న సందర్భంగా అరకువేలి లో పార్టీ కార్యాలయం లో పతాక ఆవిష్కరిస్తున్న సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తాంగుల…

HCU భూముల వేలాన్ని ఆపాలి

భూపాల్,సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ హాజరై…

CPM Demands : మోడల్ కోలనీ గ్రామంలోసిసి రోడ్డు డ్రైనేజీ మంచినీరుసౌకర్యాలు కల్పించాలని

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకువేలి మండలం మాదల పాలమా నువలస చిట్టంగొంది మేదర సోల గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల నాయకులు…

CPM : నాడు సిపిఎం పోరాటమే నేడు ప్రభుత్వం స్పందన మంచినీటి సమస్య తీరనున్న గిరిజన గ్రామం

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం మాదల గ్రామపంచాయతీ దాబుగుడ గ్రామంలో సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగా మంచినీటి సమస్య తీరనున్నది. సుమారు 50 కుటుంబాలు 350 పై జనాభా కలిగిన…

CPM Party : మార్చి 9 నుండి 25 వరకు జిల్లా చైతన్య యాత్ర ముగింపు ధర్నా లో సిపిఎం పార్టి నాయకులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : గ్రామాల అభివృధికీ ప్రత్యేక నిధులు కేటాయించాలి. త్రాగునీరు, డ్రైనేజ్,వీధి దీపాలు లేని గ్రామాలు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. *మార్చి 9 నుండి 25 వరకు జిల్లా చైతన్య యాత్ర…

CPM Demands : గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించండి సిపిఎం డిమాండ్.

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 25 : గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర అన్నారు. ఈ…

CITU : నంది గూడా గ్రామంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేయండి

సిఐటియు వి. ఉమామహేశ్వరరావు. అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 22: సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం మాడగడ పంచాయతీ నందిగూడ లో పర్యటించి సిపిఎం జిల్లా, కార్యదర్శి సభ్యులు వి ఉమామహేశ్వరరావు, మండల నాయకులు సింహాద్రి సమస్యలు…

గన్నెల పంచాయతీ లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ వి.వి. జయ డిమాండ్

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 20: ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి వి జయ మాట్లాడుతూ, గన్నెల పంచాయతీ లో గల చిడి వలస సభాక గ్రామంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం…

Other Story

You cannot copy content of this page