Pitta Rajitha : షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా “పిట్ట రజిత”

ఉత్తర్వులు అందజేసిన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి Trinethram News : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చౌదరిగుడా మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పిట్ట రజిత…

Cold Storage Centre : చలి వేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మండల పరిధిలోని యర్రగుంట గ్రామ ప్రధాన సెంటర్ నందు గల బస్ స్టాండ్ లో తొలిఅడుగు ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు…

CC Roads : వేదాంతపురం, గ్రామ పంచాయతీ లో సీ,సీ రోడ్ల శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామపంచాయతీ లో నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిసి రోడ్లకు మండల అధ్యక్షులు తుమ్మ…

Exams without Stress : ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ రేపు జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ములకలపల్లి మండల…

Thipparapu Srinivas : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన

కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి టపాకాయలు కాల్చి సీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…

Telangana Budget : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 6 గ్యారంటీ లుఏవీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వందరోజుల హామీలకు మంగళం,పాత దళిత బంధు డబ్బులకు ఈ బడ్జెట్ లో ప్ర స్తావన లేదు, అంబేద్కర్ అభయా హస్తం పేరుతో దళిత బంధు స్థానంలో 12 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ఈ…

Bandi Ramesh : కిందిస్థాయి కార్యకర్తల పోరాటపటిమతోనే కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగలిగింది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : కిందిస్థాయి కార్యకర్తల పోరాటపటిమతోనే కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి రాగలిగిందని వారందరిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని కచ్చితంగా వారిని కాపాడుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ…

Congress : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం *బీసీలు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న రేవంత్ సర్కార్ ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బత్తుల అంజి మాట్లాడుతూ తెలంగాణ…

MP Subbareddy : ఎంపీ సుబ్బారెడ్డికి పరామర్శించిన ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 20: రాజ్య సభ ఎంపీ, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మొన్న సోమవారం మరణించారు. ఈ విషయం తెలుసుకొని బుధవారం బాపట్ల…

Chief Minister’s Assistant : ముఖ్యమంత్రి సహాయనిది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ (118) చెందిన జి .రామకృష్ణ కి 60,000/- రూపాయల చెక్కు మంజూరైనవి .కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ…

Other Story

You cannot copy content of this page