జిల్లాల పున:పరిశీలనకు త్వరలో కమిషన్: మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా విభజించింది. దీన్ని సరిచేయడానికి త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ కమిషన్ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారు

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారు మే 6న తెలంగాణ ఈసెట్‌మే 9 నుంచి 13 వరకు ఎంసెట్‌ పరీక్ష తెలంగాణ ఎంసెట్‌ను EAPCETగా మార్పుమే 23న ఎడ్‌సెట్, జూన్‌ 3న లాసెట్‌ జూన్‌ 4,5న ఐసెట్‌, జూన్ 6…

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం.. సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్‌ కల్యాణ్‌కు అందించిన పార్టీ లీగల్‌ సెల్‌

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుంటూరు : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ…

చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ

ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల దందా చంద్రగిరిలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీ డెకాయిట్లు కూడా చేయని విధంగా అక్రమాలు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటరు జాబితా అక్రమాలపై నిరసనల్లో అస్వస్థతకు గురైన చంద్రగిరి…

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే?

AP NEWS: ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..? అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు.. ఓటర్ల జాబితా మరియు EPICలకు…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌…

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో..న్యాయసలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్‌…

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమకుంటే తప్పుకోండి

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమకుంటే తప్పుకోండి.. నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్ అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే…

You cannot copy content of this page