చెత్త కుప్పలో నన్ను ఎందుకు పారేసావ్? ఈ సమాజంలో జీవించే హక్కు నాకు లేదా?అమ్మ!!

Trinethram News : కృష్ణాజిల్లా : ఫిబ్రవరి 22సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధా నికి అర్థం లేకుండా పోతుం ది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలలో, నడిరోడ్డు పైన…

మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్

మావోయిస్టుకు రక్తదానం చేసిన జవాన్ ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో పార్వతి అనే మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడింది.. రక్తం అత్యవసరం కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్ సిన్హా రక్తం ఇచ్చి ఆమె ప్రాణం కాపాడారు.

Other Story

You cannot copy content of this page