కాంగ్రెస్ నాయకులతో ఈటల దోస్తీ!… BJPకి షాక్?

BJPకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో BJP కీలకనేత ఈటల రాజేందర్ పాల్గొన్న పిక్ వైరల్‌గా మారింది. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా…

You cannot copy content of this page