Bejawada Police : యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు

Bejawada police solved the case of missing young woman యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు..దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ.. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు…

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన…

రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్

Trinethram News : మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే… పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్…

భీమవరం కంటే పులివెందులలో పోటీచేసి ఓడిపోయి ఉంటే బాగుండేది

త్వరలో భీమవరంలో పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం.. పార్టీ పెట్టడానికి వైసీపీకి భయపడి ఎవరూ స్థలం ఇవ్వలేదు.. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బందిపెట్టారు.. యుద్ధం చేయనీయకుండా నాకు సంకెళ్లు వేశారు పొత్తులో సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు..…

నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) బుధవారం భీమవరంలో పర్యటించనున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 2.10…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన భాగంగా రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారిని, అదేవిదంగా భీమవరం మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ…

పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

Trinethram News : ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన .. రేపు భీమవరం నుంచి పర్యటన ప్రారంభం.. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుతించని అధికారులు ..త్వరలోనే భీమవరం పర్యటన తదుపరి తేదీ ప్రకటిస్తామన్న మహేందర్…

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం

Trinethram News : గోదావరి జిల్లా: ఫిబ్రవరి01ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు…

బాపట్ల పట్టణం, భీమావారిపాలెం కోదండ రామాలయం

బాపట్ల పట్టణం, భీమావారిపాలెం కోదండ రామాలయం నందు ది.22.01.2024 న అయోధ్యలో *బాల రాముని దివ్య ప్రతిష్ఠ పురస్కరించుకుని విశేష పూజలలో పాల్గొని పల్లకి సేవ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ .. ఈ కార్యక్రమంలో…

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు Trinethram News : భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు.. మరోవైపు రఘురామ రాక…

Other Story

You cannot copy content of this page