భారతరత్న కేంద్రం సరికొత్త రికార్డు

ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఇటీవ‌లే బీజేపీ అగ్రనేత…

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న

Trinethram News : వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్…

పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు

అద్వానీకి భారతరత్న ఎలా ఇస్తారు?: ఒవైసీ

బీజేపీ అగ్రనేత ఎల్.కె అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అద్వానీకి భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పాక్ వెళ్లి దేశం విడిపోవడానికి కారణమైన జిన్నా సమాధిని అద్వానీ పొగిడారని తెలిపారు. అద్వానీ రథయాత్ర చేసిన ప్రతీచోటా..…

భారతరత్న అవార్డు గ్రహీతలు

Trinethram News : ఇప్పటివరకు మొత్తం 50 మంది భారతరత్న అవార్డు గ్రహీతలు ఉన్నారు, వారిలో 15 మందికి మరణానంతరం ప్రదానం చేశారు. సి.రాజగోపాలాచారి 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సివి రామన్ 1954 భగవాన్ దాస్ 1955 ఎం. విశ్వేశ్వరయ్య…

బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీకి భారతరత్న

ఎల్.కె.అద్వానీ పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ – 1927 నవంబర్ 8న పాకిస్థాన్‍లోని కరాచీలో జననం – కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య – పాక్‍లోని హైదరాబాద్‍లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య – 1947లో ఆరెస్సెస్ కరాచీ…

భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే?

భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే..? భారత దేశంలో అత్యున్నత మైన అవార్డ్ భారత రత్న. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడల రంగాలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు దక్కుతుంది. దీనిని 1954లో అప్పటి రాష్ట్రపతి…

Other Story

You cannot copy content of this page