Teresa’s Birthday : నేడు మదర్‌ థెరిసా జయంతి

Today is Mother Teresa’s birthday Trinethram News సేవకు మారుపేరు, సేవ యొక్క ఫలితం సంతృప్తి అంటూ, సేవ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పిన పేద ప్రజల ఆత్మ బంధువు, అనాథలంటే దేవుడి పిల్లలు, వారికి సేవ చేయడం గొప్ప…

ఆడ్వాణీకి భారతరత్న ప్రదానం.. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి

Trinethram News : దిల్లీ: భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న…

అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డులు అందుకున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కర్పూరీ ఠాకూర్‌, స్వామినాథన్‌, చరణ్‌సింగ్‌ కుటుంబ సభ్యులు

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

Trinethram News : ఢిల్లీ చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన..

ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే తెలుగు ప్రజానీకం పులకించిపోయేది

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచిన పీవీకి ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి…

ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు-జస్టిస్‌ ఎన్‌వీ రమణ

పీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హర్షం.. సంక్షోభంలో ఉన్న భారత్‌కు పీవీ దశదిశ చూపారు.. ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు-జస్టిస్‌ ఎన్‌వీ రమణ..

భారతరత్న కేంద్రం సరికొత్త రికార్డు

ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఇటీవ‌లే బీజేపీ అగ్రనేత…

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న

Trinethram News : వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్…

పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు

You cannot copy content of this page