Char Dham Yatra : ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్ర
Trinethram News : హిందూ యాత్రలలో అత్యంత పవిత్రమైనది చార్ధామ్ యాత్ర. హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు ఈ యాత్ర చేపడుతారు. అయితే ఈ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది.…