Asaduddin Owaisi : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ

Trinethram News : Apr 22, 2025, జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని AIMIM నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. అమాయకులను హత్య చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. అలాగే, టూరిస్టులపై దాడిని కూడా ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ…

PM Modi : జమ్మూకశ్మీర్ ఘటన.. స్పందించిన మోదీ

Trinethram News : Apr 22, 2025, జమ్మూకశ్మీర్ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సౌది అరేబియా పర్యటనలో ఉన్న ఆయన నడ్డా ఫోన్ ద్వారా అమిత్ షాతో మాట్లాడి దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని…

CM Revanth : జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్

Trinethram News : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల…

Terror Attack : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి

27కు చేరుకున్న మృతుల సంఖ్య … Trinethram News : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రస్సులు వేసుకోవచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొదట ముగ్గురు మరణించినట్లు అధికారులు…

Atrocity Case : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

Trinethram News : మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు.. నిన్న రాత్రి మియాపూర్ జనప్రీయ నగర్ ఈ సంఘటన జరిగింది.. మహేష్ భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చేప్పిన వైద్యులు.. శ్రీదేవి అమ్మ…

Land Dispute : వనస్థలిపురం కమ్మగూడలో భూ వివాదం

Trinethram News : Telangana : భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు. బస్సుల అద్దాలు ధ్వంసం, పలు బైకులకు నిప్పు పెట్టిన ప్లాట్ ఓనర్లు.. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదం…

SP Vakul Jindal : త్వరలో చేధిస్థాం

తేదీ : 05/04/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ యువతి పై దాడి కేసు మిస్టరీని త్వరలో చేధిస్తాం అని అనడం జరిగింది. కేసు మిస్టరీని చేదించేందుకు ప్రత్యేకంగా ఐదు…

Attack with Knives : కత్తులతో దాడి

తేదీ : 05/04/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శి రివెళ్ల మండలం, గోవిందపల్లిలో వైసీపీ నేత ఐ. ప్రతాప్ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో…

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కాకినాడలో కొవ్వొత్తిలతో శాంతి ర్యాలీ

త్రినేత్రం న్యూస్. సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించండిక్రేస్తవులపై దాడులు ఆపండిసిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుంది క్రైస్తవ సంఘాల బోధకుల వెల్లడి… కాకినాడ మార్చి 28 : క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్…

దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ తండ్రి గుంపుల రాంబాబు ఇటీవల వారి గృహం (సారపాక) నందు గుండెపోటుతో మరణించారు. నేడు దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి…

Other Story

You cannot copy content of this page