Brutal Murder : నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య

Trinethram News : తమిళనాడులోని ఈరోడ్‌లో ఓ వ్యక్తి తన భార్యతో కారులో ప్రయాణిస్తుండగా రెండు కార్లలో వెంబడించి ఒక ముఠా వారి వాహనాన్ని ఢీకొట్టింది. కారు ఆపడంతో అతనిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. భార్యకు తీవ్రంగా గాయాలు…

Husband killed Wife : భార్యను హత్య చేసిన భర్త

తేదీ : 20/03/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎచ్చెర్ల మండలం, సంతసీతారాం పురానికి చెందిన గాలి .అప్పల రెడ్డి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెపై…

Attacked on Conductor : ఏపీలో కండక్టర్ పై దాడి చేసిన యువకులు

Trinethram News : Andhra Pradesh : కడప జిల్లా రాజంపేట డిపోకు చెందిన బస్సు కడపకు వెళ్తుండగా.. నందలూరు వద్ద బస్సు ఆపి డ్యూటీలో ఉన్న కండక్టర్ పైన దాడి చేసిన కొందరు యువకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన…

Minister Anita : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్

Trinethram News : అమరావతి : పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Revanth Reddy House : రేవంత్ రెడ్డి సభనుండి మహిళలను బయటకు తీసుకెళ్ళిన పోలీసులు

Trinethram News : రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ సభలో ఆందోళన చేస్తున్న మహిళా కళాకారులను బయటకు తోసేసిన పోలీసులు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని సభలో ఫ్లెక్సీలతో మహిళా కళాకారులు…

Bamber Thakur : కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బంబర్‌ ఠాకూర్‌పై కాల్పులు

Trinethram News : హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో కాల్పుల కలకలం 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారైన దుండగులు ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్లు దిగినట్లు సమాచారం దాడి ఎవరు చేశారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Train Hijack : బలూచిస్థాన్ లో ట్రైన్ పై మిలిటెంట్ల దాడి, హైజాక్

Trinethram News : జఫ్పార్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో 100 మంది ప్రయాణికులు BLA ఆధీనంలో పాక్ మిలటరీ, ATF,…

Kumar Yadav : దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదు…బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాంధీనగర్ శివాలయంలోని శివ లింగాన్ని చెప్పు కాళ్లతో తొక్కి హిందు…

X Hacked : X ను హేక్ చేసింది మేమే

Trinethram News : ప్రపంచవ్యాప్తంగా X (ట్విటర్) సేవల్లో అంతరాయానికి తామే కారణమని హ్యాకింగ్ గ్రూప్ ‘Dark Storm Team’ ప్రకటించుకుంది. ఈ సైబర్ అటాక్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, తమ బలాన్ని నిరూపించుకునేందుకే చేశామని స్పష్టం చేసింది.…

Vishwa Hindu Parishad Protest : తిరుపతి విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమం

శ్రీ వీరభద్ర స్వామి ఊరేగింపు పై జరిగిన అన్యమతస్తుల దాడిని ఖండిస్తూ తిరుపతి విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమం మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ Trinethram News : తిరుపతి ఆర్డిఓ ఆఫీస్ నందు సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్…

Other Story

You cannot copy content of this page