భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక హృదయ పూర్వకధన్యవాదాలు

At కృష్ణ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్. డిండి (గుండ్ల పల్లి) మార్చి 21 త్రినేత్రం న్యూస్.గద్వాల్ డోర్నకల్ మధ్య రైల్వే అంచనా 5,330 కోట్లు . గద్వాల్ -డోర్నకల్ మధ్య రైల్వే లైన్ భూ సర్వే పూర్తయింది, రైల్వే లైన్ భూసేకరణకు…

MLA Nallamilli : బలభద్రపురం గ్రామాన్ని కాపాడండి

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రజలు ఇటీవల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడటంపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే, నల్లమిల్లి, ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం…

Honey Trap : హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…

Speaker impatient with YCP MLAs : వైసిపి ఎమ్మెల్యేలపై స్పీకర్ అసహనం

తేదీ : 20/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైసిపి సభ్యులపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంతమంది సభ్యులు. దొంగల్లా వచ్చి హాజరయ్యి , రిజిస్టర్లో సంతకాలు చేసిన వారు ఎవరు తనకు…

SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చారిత్రాత్మకం

సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. గాలిపెల్లి కుమార్ Trinethram News : తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకమని, దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని గాలిపెల్లి కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం…

AP Budget : 20న ఏపీ బడ్జెట్ సమావేశాల ముగింపు!

Trinethram News : అమరావతి :ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20న ముగిసే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అదేరోజున సభలో చర్చ చేపట్టనున్నారు. ఈనెల 21న సమావేశాలు నిర్వహించాలని గత నెలలో నిర్వహించిన శాసనసభ వ్యవహారాల సలహా…

Vision Document : ప్రతి నియోజవర్గానికీ విజన్ డాక్యుమెంట్

ఎమ్మెల్యే చైర్మన్‌గా అభివృద్ధి ప్రణాళికల అమలు స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా స్థాయి అధికారి నియామకం పైలట్‌ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలకు విజన్ సిద్ధం… త్వరలో మిగిలిన వాటికి రూపకల్పన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దని హితవు…

NCC Unit : వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి .. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను…

MIM MLA : ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు

Trinethram News : అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్ లా కాదు అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

P4 System : ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు

Trinethram News : పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాంనియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి-చంద్రబాబు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు2004, 2019లో నన్నెవరూ ఓడించలేదుఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం-చంద్రబాబుకొన్ని…

Other Story

You cannot copy content of this page