ISRO: సెంచరీ కొట్టనున్న షార్‌

ISRO: సెంచరీ కొట్టనున్న షార్‌ Trinethram News : శ్రీహరికోట : Jan 22, 2025, శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) మరో అరుదైన మైలురాయికి సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడ వందో రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది.…

Janasena : జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు Trinethram News : Andhra Pradesh : ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన…

ఆధునికరణకు చర్యలు చేపడతాం

తేదీ : 21/01/2025.ఆధునికరణకు చర్యలు చేపడతాం.విజయనగరం జిల్లా : ( త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయ ఆధునీకరణకు చర్యలు చేపడతామని, ఆరు మాసాల పసిబిడ్డపై పాల్పడిన నిందితుడి అఘా యి త్యానికి కఠిన శిక్ష పడేటట్లుగా చర్యలు…

గిరిజన బాల బాలికలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్ని దుస్తుల వితరణ!

గిరిజన బాల బాలికలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్ని దుస్తుల వితరణ!!రోటరీ క్లబ్ సేవల పై హర్షం వ్యక్తం చెసిన గిరిజన నాయకులు. అల్లూరి సీతారామరాజు.జిల్లా త్రినేత్రం న్యూస్. జనవరి 22. అనంతగిరి మండలం కాశీపట్నం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల…

నాణ్యత లేని నాసిరకం రోడ్లు”భారత వనిలో ఇంకా ఎంతకాలం ప్రభుత్వ, అధికారులకు, గుత్తేదారులుకూ, పత్రిక ముఖంగా గిరిజన సంఘం !నాయకుడు, జి చిన్నబాబు నిలదిత

నాణ్యత లేని నాసిరకం రోడ్లు”భారత వనిలో ఇంకా ఎంతకాలం ప్రభుత్వ,అధికారులకు,గుత్తేదారులుకూ,పత్రిక ముఖంగా గిరిజన సంఘం !నాయకుడు,జి చిన్నబాబు నిలదిత అరకులోయ,త్రినేత్రం న్యూస్, జనవరి 22. ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గెమ్మెల చిన్న బాబు మాట్లాడుతూ , కూటమి నేతలు…

ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా శ్రీనివాస్

ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా శ్రీనివాస్ త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులుగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సెగ్గం శ్రీనివాస్ ని మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పివి కృష్ణారావు ఒంగోలు లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనిఘనంగా…

విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ

విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ ప్రకాశం జిల్లా మార్కాపురం త్రినేత్రం న్యూస్ తేది:21.1.2024.మార్కాపురం పట్టణం.** ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు 2,280 నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు గౌరవ…

ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రోగులు

తేదీ : 21/01/2025.ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రోగులు.ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు ప్రజలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. పేరు నమోదు చేయించుకుని వార్డు యందు కిట కిట లాడుతున్నారు.…

Aadhaar Camps : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు

తేదీ : 21/01/2025.ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు.కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్ .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,0 – 6 ఏళ్లు గల చిన్నారుల కోసం ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల ఆరు వేల…

నూట ఇరవై మంది ఎంపిక

తేదీ : 21/01/2025.నూట ఇరవై మంది ఎంపిక.ఏలూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజక వర్గం , అగిరిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి గోపాలపురం ఎన్ఆర్ఐ కళాశాలలో తేదీ : 21/01/2025 న అనగా సోమవారం నాడు…

Other Story

You cannot copy content of this page