మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : Dec 27, 2024, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.…
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : Dec 27, 2024, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.…
ఏపీలో భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా Trinethram News : Andhra Pradesh : ఏపీలో రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1నుంచి 10-20 శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత…
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10నుంచి 19వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని…
భారత కమ్యూనిస్టుపార్టీ కి వందేళ్లు పూర్తి – పి. సత్యనారాయణ. సిపిఐ పార్టీ శతదినోత్సవ వేడుకల్లో భాగంగా మునసలిలో పార్టీ జెండా ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు మండలం ) జిల్లా ఇంచార్జ్ : దున్నేవాడిదే భూమి. అని లక్షల ఎకరాలు…
అరకువేలీ లో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్ల దీక్ష. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్, డిసెంబర్.27 : అరకువేలి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తేది: 26;27;28 మూడు రోజులపాటు జరిగే గ్రామ వాలంటీర్ల…
కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 : ఆంధ్రప్రదేశ్…
గిరిజననేతరులకి తొత్తుగా వ్యవహరించే అభ్యర్థులను పిసా కమిటీలో చేర్చవద్దు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.27: భారత రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులకై పోరాడే అభ్యర్థులను పీసా కమిటీలు ఎన్నుకోవాలని, జివో నంబర్ 3 అమలు,…
చెత్తకుప్పలో ఆడ శిశువు.. కంచికచర్ల గ్రామంలో అమానుషం Trinethram News : కంచికచర్ల డిసెంబర్ 26 కంచికచర్లలో దారుణం అమానవీయ ఘటన గురువారం చోటుచేసుకుంది. కంచికచర్ల ప్రధాన రహదారి రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ సమీపంలో చెత్త కుండీలో ఆడ శిశువును గుర్తుతెలియని…
ప్రజాదర్బార్ వినతులు స్వీకరిస్తున్న వైఎస్ జగన్ Trinethram News : Andhra Pradesh : వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు.…
Trinethram News : అమరావతి ఏపీ ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగుల తొలగింపు.. నిబంధనలకు విరుద్ధంగా నియమించారు-ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి.. న్యాయసలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నాంఅర్హతలు లేకపోయినా వైసీపీ నేతల ఆదేశాలతో నియమించారు.. జీతాల పేరుతో కోట్ల…
You cannot copy content of this page