దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి
Trinethram News : కడప జిల్లా దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి…
Trinethram News : కడప జిల్లా దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి…
Trinethram News : 28/0/2024 వ తేదీ ఆదివారం అనంతపురంలో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం నందు వరుసగా రెండవసారి జిల్లా అధ్యక్షులుగా శ్రీ రాయల్ వెంకటేశులు గారు జోనల్ కార్యదర్శిగా శ్రీ బొమ్మయ్య గారు స్టేట్ కౌన్సిలర్ గా…
Trinethram News : బయటపడ్డ వార్డెన్ బాగోతం… తాగడం ఇష్టం వచ్చినట్లు పిలల్లను చావబాదడం అతనొక బాధ్యతగల హాస్టల్ వార్డెన్. చదువుకోడానికి వచ్చిన పిల్లలను హాస్టల్లో జాగ్రత్తగా చూసుకుంటూ… చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలను కంటికి…
Trinethram News : అనంతపురం జిల్లా రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం…
నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటన.. సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా నాలుగో విడత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల…
నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి…
You cannot copy content of this page