Raghurama Krishnamraj : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అసహనం

తేదీ : 17/03/2025. అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో కొంతమంది సభ్యులు మొబైల్ మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని సూచించడం జరిగింది. సభ్యులందరూ మొబైల్స్…

CM Chandrababu : ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు. అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న సీఎం చంద్రబాబు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

10Th Class Exam : రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 16) నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.…

Happy Holi : రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు

తేదీ : 14/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని , ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృత్రిమ రంగులను ఉపయోగించే పద్ధతిని సూచించడం జరిగింది. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ,…

New Pensions : త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు

తేదీ : 13/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పింఛన్ దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కొండపల్లి. శ్రీనివాస్ అనడం జరిగింది. ఇందుకోసం…

Land Allotment : ఏపీ రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు

Trinethram News : అమరావతి :ఏపీ రాజధాని అమరావతిలో 31 సంస్థలకు గతంలో చేసిన 629.36 ఎకరాల భూ కేటాయింపుల్ని కొనసాగించాలని, 13సంస్థలకు ఇచ్చిన 177.24 ఎకరాల కేటాయింపుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. భూకేటాయింపులు కొనసాగిస్తున్న సంస్థలకు…

ఏపీ EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ EAPCET 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ ఏడాది EAPCET జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET…

Prime Minister : ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కు అతిథిగా ప్రధాని

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఇప్పటికే రూ.40 వేల కోట్ల రాజధాని పనులను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.…

Amaravati Construction Loans : అమరావతి నిర్మాణ రుణాలపై కీలక ప్రకటన

Trinethram News : అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి…

Rs. 20000 for Farmer : అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు ఇరవై వేలు

తేదీ : 10/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూపాయలు ఇరవై వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో నగదు…

Other Story

You cannot copy content of this page