ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : అమరావతి ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఏపీ ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల…

Land Registration : రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!

రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు! జనవరి 1 నుంచి అమలు అయ్యే అవకాశం Trinethram News : అమరావతి ఏపీ రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% వరకు పెరిగేఅవకాశముంది. భూమి విలువల పెంచుతున్నట్లు కలెక్టర్ల…

CM Chandrababu : అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం

Trinethram News : అమరావతి అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుంది పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదు ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదు కష్టపడనిదే…

Amaravati : అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఋణం

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఋణం Trinethram News : అమరావతి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్ల రుణ ప్రతిపాదనకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈనెల 19న జరిగే బోర్డు సమవేశంలో…

Amaravati : అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు

అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు Trinethram News : ఆంధ్రప్రదేశ్ : Dec 12, 2024, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. రుణసాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆమోద ముద్ర వేసింది. మనీలాలో జరిగిన సమావేశంలో…

New Uniform : ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం?

ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం? Trinethram News : అమరావతి ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్…

ఏపీలో ‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300

ఏపీలో ‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300 Trinethram News : అమరావతి ఏపీలో ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమిప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇప్పటి వరకు రూ.255 కూలి ఇస్తుండగా దీనిని రూ.300కు పెంచేందుకు సీఎంచంద్రబాబు, డిప్యూటీ…

Liquor Sales : ఏపీలో 55 రోజుల్లో రూ.4,677 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు

ఏపీలో 55 రోజుల్లో రూ.4,677 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు Trinethram News : అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరు అందుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు…

Bay of Bengal : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Trinethram News : అమరావతి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంశ్రీలంక, తమిళనాడువైపు పయనం.. నేటి నుంచి కోస్తా, రాయలసీమలో వర్షాలు.. చిత్తూరు,తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

ర్ కృష్ణయ్యకు శుభాకాంక్షలు తెలిపిన తాండూర్ నేతలు

ర్ కృష్ణయ్యకు శుభాకాంక్షలు తెలిపిన తాండూర్ నేతలు వికారాబాద్ జిల్లా: ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతిలో నామినేషన్ దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్యకు తాండూర్ నేతలు శుభాకాంక్షలు…

You cannot copy content of this page