Minister Srinivas : మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

తేదీ : 18/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పెన్షనర్ల తగ్గింపు 50 సంవత్సరాల కే పెన్షన్ హామీపై వైసిపి ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి…

AP Assembly : ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

Trinethram News : అమరావతిలో బిట్స్‌ ప్రాంగణం ఏర్పాటు కోసం..70 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం-లోకేష్‌డీప్‌ టెక్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలువిశాఖలో AI, స్పోర్ట్‌ వర్సిటీలు ఏర్పాటు చేస్తాం2016లో ప్రైవేట్‌ వర్సిటీల బిల్లు తెచ్చాంలోపాలను సరిదిద్ది కొత్త చట్టాలు తెస్తాం-లోకేష్‌ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Minister Anita : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్

Trinethram News : అమరావతి : పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Rs. 3000 : నెలకు రూపాయలు మూడు వేలు

తేదీ : 17/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ దన్ యోజన ఒకటి ఈ పథకం లక్ష్యంగా అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం జరుగుతుంది.…

YCP MLCs : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో…

Raghurama Krishnamraj : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అసహనం

తేదీ : 17/03/2025. అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో కొంతమంది సభ్యులు మొబైల్ మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని సూచించడం జరిగింది. సభ్యులందరూ మొబైల్స్…

CM Chandrababu : ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు. అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న సీఎం చంద్రబాబు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

10Th Class Exam : రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 16) నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.…

Happy Holi : రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు

తేదీ : 14/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని , ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృత్రిమ రంగులను ఉపయోగించే పద్ధతిని సూచించడం జరిగింది. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ,…

New Pensions : త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు

తేదీ : 13/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పింఛన్ దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కొండపల్లి. శ్రీనివాస్ అనడం జరిగింది. ఇందుకోసం…

Other Story

You cannot copy content of this page