CPM : పేదల భూములకు, ఇళ్లకు పట్టాలు పంపిణీ మరియు రెవెన్యూ సదస్సులో అధిక ప్రాధాన్యత కల్పించాలి. – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

పేదల భూములకు, ఇళ్లకు పట్టాలు పంపిణీ మరియు రెవెన్యూ సదస్సులో అధిక ప్రాధాన్యత కల్పించాలి. – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు మండలం ) జిల్లాఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు).అల్లూరి సీతారామరాజు జిల్లా.…

Boat Ride : అందాల అరకులోయలో మరో బోటు షికారు.

అందాల అరకులోయలో మరో బోటు షికారు. ఆంధ్ర ప్రదేశ్: త్రినేత్రం న్యూస్!అరకు వ్యాలీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)అందాల అరకు లోయ లో మరో బోటు షికారు ను పాడేరు ITDA ప్రాజెక్టు అధికారి, అభిషేక్ IAS మరియు ట్రైబల్ మ్యూజియం మేనేజర్…

దోమల జోరులో పాముల జోరు

దోమల జోరులో పాముల జోరు Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకు వ్యాలీ మండలం: అరకు వ్యాలీ మండలము, మాదాల పంచాయితి, దోమల్జ్జోరు గ్రామం లో 10 సవ0త్సరల క్రితం హుద్, హుధ్ తుపాను ప్రభావం లొ ఇళ్లు…

ప్రజలకు అందుబాటులో BSNL ఆధార్ సేవా కేంద్రం

ప్రజలకు అందుబాటులో BSNL ఆధార్ సేవా కేంద్రం ఆంధ్ర ప్రదేశ్: త్రీనేత్రం న్యూస్(అరకు వ్యాలీ) అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకు వ్యాలీ మండల కేంద్రం లో బీఎస్ఎన్ఎల్ ఆఫీసు దగ్గర ఆధార్ సేవ కేంద్రం సేవలు అందుబాటులొ ఉంటాయి. ఆని ఆధార్…

గిరిజన విద్యార్థుల భవిత్వ్యాం మాటేమిటి

రాష్ట్రంలో అగమ్యగోసరంగా గురుకుల విద్యాలయాల పరిస్థితి,గిరిజన విద్యార్థుల భవిత్వ్యాం మాటేమిటి. ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ (అరకులోయ) పట్టణం అల్లూరి సీతారామరాజు జిల్లా:రాష్ట్రంలో.గురువులు లేని గురుకుల విద్యాలయాలు. గిరిజన విద్యార్థులకు విద్యకు.చాలా చిన్న చూపు అన్యాయం. టిడిపి .జె ఎస్ పి. బిజెపి…

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం.

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ (అరకు లోయ పట్టణం) అల్లూరి సీతారామరాజు జిల్లా: ప్రజా సంక్షేమమే మా లక్ష్యం టిడిపి కేంద్ర కార్యాలయం లో వినతులు స్వీకారిస్తున్న రాష్ట్ర జి.సి.సీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్:*రాష్ట్ర రాజధాని…

Electricity Charges : ప్రజలకు షాక్.. రేపటి నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు

ప్రజలకు షాక్.. రేపటి నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ERC ఓకే చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు…

జన సైనికులకు పిలుపు

*జన సైనికులకు పిలుపు * అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్నం త్రినేత్రం న్యూస్:శుక్రవారం 6.12.2024.తేదిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పాడేరు పర్యటన, 10.12.2024. తేదిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పర్యావరణ,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి…

CPM : ఎర్రటి ప్రవాహంలా ప్రారంభానికి సిద్ధం అవుతున్న సిపిఎం ప్రదర్శన ర్యాలీ

ఎర్రటి ప్రవాహంలా ప్రారంభానికి సిద్ధం అవుతున్న సిపిఎం ప్రదర్శన ర్యాలీ. Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్:నేడు పాడేరులో జరుగుతున్న సిపిఎం జిల్లా మహాసభలకు జయప్రదం చేయండి.ప్రజా సమస్యలు, గిరిజన హక్కులు, చట్టాలు కాపాడండి..…

తోరణాలతో ముస్తాబు అయిన పాడేరు

తోరణాలతో ముస్తాబు అయిన పాడేరు.Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా త్రినేత్రం న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధమ మహాసభల సందర్బంగా తోరణాలతో కళకళలాడుతున్న పాడేరు ….. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page