Posani Krishna Murali : హైకోర్టును ఆశ్రయించిన పోసాని

Trinethram News : ఏపీలో టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ ఆదోనిలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మతం, జాతి, నివాసం, భాషా ఆధారంగా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు…

ఏపీలో మరో ఐదు మెడికల్‌ కాలేజీలు!

Five more medical colleges in AP! Trinethram News : రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వైద్య కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.…

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి!

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి! Trinethram News : ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన బ్యాంల్లు (కందిపప్పు) ప్రజలకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం… ప్రజల ద్వారా బయోమెట్రిక్…

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

Trinethram News : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు:- కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ…• ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం, బండమీది అగ్రహారం గ్రామంలో సుధాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 12-09-2023న గుండెపోటుతో మృతిచెందిన…

నిజం గెలవాలి

నిజం గెలవాలిఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుండి ఎమ్మిగనూరు కోడుమూరు మండలం లో చనిపోయిన వాళ్ళని ఓదార్పు యాత్ర భాగంగా ఆదోని లో చేకూర ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరిన నారా భువనేశ్వరి..ఆదోని తెలుగు దేశం నాయుడు మాజీ ఎమ్మెల్యే…

Other Story

You cannot copy content of this page