ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫై నీతి అయోగ్ సంచలన ప్రకటన

Niti Aayog’s sensational announcement on Land Titling Act Trinethram News : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ.. ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై…

వైసీపీ సర్కార్ ముస్లింలను రెచ్చగొడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

Trinethram News : Kiran Kumar Reddy : బీజేపీకి చెందిన రాజంపేట ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయమని వైసీపీ ముస్లింలను ప్రోత్సహిస్తోందన్నారు. బుధవారం మదనపల్లెలో భాజపా, తెలుగుదేశం, జనసేన నాయకులతో…

కొడుకుకు ముద్దుపెట్టి బయల్దేరిన కవిత

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి…

గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గుని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్‌కు చెందిన…

కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రానికి ఆటంకం కలుగుతుంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మోదీకి కృతజ్ఞతలు విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది…

రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

ఏపీ రాజధాని అమరావతి కోసం నాడు భూములు ఇచ్చిన రైతులు సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ప్లాట్ల కేటాయింపు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్లాట్ల కేటాయింపు రద్దు హైకోర్టును ఆశ్రయించిన రైతులు ప్లాట్ల రద్దు నోటీసులను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు

ఢిల్లీ చలో’ కు విరామం..

Trinethram News : న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ తదితర రైతుల డిమాండ్లపై రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు రైతు…

ఇంపోర్టెడ్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న పటమట పోలీసులు

విజయవాడ.. 1920 బాక్సుల సిగరెట్ల స్వాధీనం.. మొత్తం విలువ 19 లక్షల 20వేలుగా అంచనా.. ట్రాన్స్ పోర్ట్ ద్వారా రవాణా జరిగినట్టు సమాచారం.. బుకింగ్ మరియు డేలివరి చేస్తున్న వ్యక్తులను విచారిస్తున్న పోలీసులు.. కోప్టా ఆక్ట్ గా కేసు నమోదు చేసి…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా…

ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది

ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును (UCC) బుధవారం ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే…

Other Story

You cannot copy content of this page