నకరికల్లు రోడ్డు ప్రమాదంలో పోలీస్ దుర్మరణం

నకరికల్లు రోడ్డు ప్రమాదంలో పోలీస్ దుర్మరణం నకరికల్లు మండలం గుండ్లపల్లి కి చెందిన ట్రాఫిక్ హోంగార్డ్ సాయిబాబు డ్యూటీ నిమిత్తం నరసరావుపేటకు వస్తూ ఉండగా దారి మధ్యలో నకరికల్లు హైవేపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు…

ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ రోడ్డు ప్రమాదం

Trinethram News : కృష్ణాజిల్లా.. ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టిన బుల్లెట్.. ఓ యువతి అక్కడిక్కడే మృతి. సంక్రాంతి పండుగ సెలవులు సందర్భంగా ఇద్దరు…

అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు Trinethram News : పెద్దపల్లి జిల్లా:జనవరి 13ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది.…

ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Trinethram News : విశాఖ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి విశాఖ వ్యాలీ దగ్గర జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న వ్యాన్… పల్సర్ బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు ఎగిరిపడడంతో వెనుక వస్తున్న లారీ…

ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి

Trinethram News : తిరుమల ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహి…

ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి

Trinethram News ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి. వివరాలలోకేళితే పెదవేగి మండలంమండూరు పంచాయతీ వెంగమ్ పాలెం లో నడిమి గూడెం కు చెందిన చవట పల్లి రాటాలు.…

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కారుకు ప్రమాదం అనంతనాగ్ వెళ్తుండగా కారు ప్రమాదం ప్రాణాపాయం నుంచి బయటపడిన మాజీ సీఎం

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

Trinethram News నాంపల్లి : పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్‌ సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది.. ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి…

Other Story

You cannot copy content of this page