Greetings to Mother : తల్లికి వందనం త్వరలోనే

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అనడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల చదువులకు…

Assembly Meeting : మొదలైన అసెంబ్లీ సమావేశం

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బడ్జెట్ సమావేశాలు మొదలవడం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసిపి ఎమ్మెల్యేలు కాసేపు నిరసనలు తెలియజేసి వాకౌట్ చేశారు అయినా సరే.…

Abdul Nazeer : ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం…

Republic Day : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండా ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండా ఆవిష్కరణ Trinethram News : విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.…

Draupadi Murmu : ఈనెల 17న ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

ఈనెల 17న ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన Trinethram News : Andhra Pradesh : 17న మ.12 గంటలకు మంగళగిరికి రాష్ట్రపతి ముర్ము ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం లో పాల్గొననున్న ముర్ము హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం…

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: కూటమి నేతలు

Invite to form government: Coalition leaders Trinethram News : ఎన్డీఏ కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురందీశ్వరి, నాదెండ్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. తమ సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందించారు. దీంతో…

తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నజీర్?

Trinethram News : హైదరాబాద్:మార్చి 19తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో…

నేడు మంగళగిరి ఎయిమ్స్‌ జాతికి అంకితం

వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు.

ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి

Trinethram News : Vijayawada: ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి.. స్కూళ్లలో నాడు- నేడు ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌరులకు ప్రభుత్వం సమర్థవంతమైన సేవలు అందిస్తోంది- గవర్నర్ అబ్దుల్ నజీర్

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్, సీఎం జగన్మోహన్ రెడ్డి..

Other Story

You cannot copy content of this page