నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితంBy trinethramnews / ఫిబ్రవరి 25, 2024 TRINETHRAM NEWSవర్చువల్గా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ..మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ..పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు.