సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది
సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది. హైజాక్కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు ప్రవేశించినట్లు సైనిక వర్గాల వెల్లడి.
The Secret Eye Reveals Truth
సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో కూడిన కార్గో షిప్ హైజాక్ చేయబడింది. హైజాక్కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు ప్రవేశించినట్లు సైనిక వర్గాల వెల్లడి.
మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్ కు గురైంది. సోమాలియా వెళ్తున్న MVరుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది.
You cannot copy content of this page