Twin Murders : నార్సింగిలో జంట హత్యల‌‌ కలకలం

నార్సింగిలో జంట హత్యల‌‌ కలకలం రంగారెడ్డి – అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల్లో డబుల్ మర్డర్. మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు. యువకుడిని కత్తుల తో‌ పొడిచి అతి‌‌ దారుణంగా హత్య చేసిన దుండగులు. అనంతరం యువకుడిని గుర్తు…

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం

గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…

మాక్లూరు వరుస హత్యల ఘటన.. ఐదుగురు నిందితుల అరెస్టు

Nizamabad: మాక్లూరు వరుస హత్యల ఘటన.. ఐదుగురు నిందితుల అరెస్టు కామారెడ్డి: తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా…

కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం

Kurnool : కర్నూలు లాడ్జిలో జంట హత్యల కలకలం కర్నూలు: నగరంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.. లాడ్జిలో వ్యక్తి, మహిళ విగతజీవులుగా పడి ఉండటంతో..…

Other Story

You cannot copy content of this page