గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్‌పై SOT పోలీసుల దాడి

Trinethram News : నిబంధనలు ఉల్లంఘిస్తుండటంపై కేఫ్ యజమాని అబ్దుల్ ఫరీద్‌తో పాటు మరో 6గురిపై కేస్ నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు. పరారీలో ఉన్న యజమాని అబ్దుల్ ఫరీద్

త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది

మెహదీపట్నంలో స్కై వాక్ త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. కేంద్ర రక్షణ శాఖ మొత్తం 3380 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం ఢిపెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక…

Other Story

You cannot copy content of this page