Pawan : తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి: పవన్

Focus on villages without drinking water facility: Pawan Trinethram News : AP: గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తాగునీటి సౌకర్యం లేని…

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం’.. ప్రొద్దుటూరు ‘ప్రజాగళం’లో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో మీకు నష్టం కలిగితే టిడిపికి ఓటు వేయండని కోరారు. కడప ఎవరి సొత్తు కాదు..…

మహిళలకు ఉచిత బస్ పాస్ విధానం రద్దు చేసి 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి

మహిళలకు ఉచిత బస్ పాస్ విధానం రద్దు చేసి 60 ఏళ్లు పైబడిన వృద్దులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి, మిగిలిన వారికి టికెట్ ల రేటు 50 శాతం తగ్గించి బస్సు లను నడపాలి…. ఉచిత అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య…

ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల…

హైదరాబాద్‌ పాతబస్తీకి మెట్రోరైలు సౌకర్యం కలగనుంది

ఈ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తారు.

మేడారం వెళ్లే భక్తులకు నేటి నుంచి బస్సు సౌకర్యం

ప్రెస్టన్‌ మైదానంలో ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు.. మేడారం వెళ్లే పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210 ఛార్జ్‌.. మొత్తం 280 బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు…

భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలి

Trinethram News : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్. షాపూర్ నగర్ లో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా సీపీఐ కార్యదర్శి ఉమా…

బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ సౌకర్యం: కేంద్ర హోంశాఖ

బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ సౌకర్యం: కేంద్ర హోంశాఖ పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకొంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.. దీనికి సుమారు రూ.1,545.66 కోట్లు ఖర్చవుతాయని…

You cannot copy content of this page