పోలింగ్ రోజున బ్లూ షర్ట్‌లో జూ. ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఓటు వేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశం ఇదని భావిస్తున్నాన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయితే.. ఎన్టీఆర్ ఓటు…

టీడీపీ, వైసీపీ పేరుతో కండోమ్ ప్యాకెట్స్ .. సోషల్ మీడియాలలో ఇరు పార్టీ లకి సంబంధించిన వీడియోలు వైరల్

Trinethram News : శివ శంకర్. చలువాది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరీ దారుణంగా దిగజారుతున్నాయి. ఒక పార్టీపై ప్రత్యర్ధి పార్టీ అత్యంత నీచంగా తప్పుడు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే…

ఎన్నికల షెడ్యూల్పై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ వైరల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఫేక్…

సోషల్‌ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది

ట్విట్టర్‌ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సిద్ధం అప్‌డేట్స్‌ను వైసీపీ అభిమానులు భారీగా షేర్‌ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది. ఈ క్రమంలోనే నేడు అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం…

సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించిన సిఐ మధుసూదనరావు

Trinethram News : తాడేపల్లి ఓ విశ్వ విద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ … తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మొద్దని తెలిపిన సిఐ మధుసూదనరావు..…

సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం ను చూసి ఎవ్వరూ నమ్మ వద్దని చింతలపూడి పోలీసు వారు తెలియ చేసినారు

చింతలపూడి పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేయబడిన హెలిప్యాడ్ నిర్మాణంలో ఒక ఇనుప ముక్క ఉండటం వలన సదరు ప్రాంతాము లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించే సమయంలో ఆ ఇనుప ముక్క ఉండడం…

షర్మిలను పై సోషల్ మీడియాలో అవమానించడంపై రాహుల్ గాంధీ స్పందన

Trinethram News : మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ…

అన్ని పార్టీల అసమ్మతి నాయకులను ఉరుకులు పెట్టిస్తున్న సోషల్ మీడియా

అన్ని పార్టీల అసమ్మతి నాయకులను ఉరుకులు పెట్టిస్తున్న సోషల్ మీడియా అసలు ఎంపీ నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు విషయంలో అధిష్టానం అసలు ఏం చేస్తుంది గత రెండు నెలలుగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయుల విషయంలో అధిష్టానం అయితే దోబూచులాడుతుంది అని చెప్పొచ్చు ఇప్పటికీ శ్రీకృష్ణదేవరాయులు…

ఐఎఎస్ Vs ఐపీఎస్.. నువ్వా నేనా అంటూ ..ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకున్న వైనం

ఐఎఎస్ Vs ఐపీఎస్….నువ్వా..నేనా అంటూ ..ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకున్న వైనం…కోర్టుకు వెళ్లిన పంచాయితీ…సర్దుకుపోతే బాగుంటుంది..’అంటూ ఇద్దరికి సుప్రీం కోర్టు సూచన..అసలు ఎవరు వారు? దేనికి ఇలా..?.. Trinethram News : అసలేం జరిగింది… కన్నడనాట ఇద్దరు…

You cannot copy content of this page