Ramagundam MLA : పారిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమైనవి,పరిసరాల పరిశుభ్రతలో వారి అంకిత భావం కనిపిస్తుంది రామగుండం ఎమ్మెల్యే

Ramagundam MLA said the services of sanitation workers are invaluable and their dedication towards cleanliness of the environment is visible గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ లోని ప్రధాన చౌరస్తా కూడలి…

MLA KP Vivekananda : కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి

Your services in Quthbullapur are unforgettable Trinethram News : కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు ఐడిపిఎల్ నందు గల…

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

Arogyasree Services Bandh in AP from today Trinethram News చేతులెత్తేసిన ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు! ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మంగళవారం రాత్రి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషిషన్ (ఆశా) తో…

జూన్ 4 తర్వాత అమెరికాలో గూగుల్ పే సేవలు నిలిపివేత

Google Pay will be suspended in the US after June 4 ప్రముఖ పేమెంట్స్ సంస్థ గూగుల్ పే సేవలు జూన్ 4 నుంచి అమెరికాలో నిలిపి వేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. గూగుల్ పే యాప్ భారత్,…

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే

Trinethram News : జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. లక్కీడిప్‌…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది…

దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు

దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది…

నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలు

Trinethram News : తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు నేస్తం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో…

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు

ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు…

Other Story

You cannot copy content of this page