నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం

శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.. ప్రతి ఏటా మకర…

శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమలలో భక్తుల రద్దీఅయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం దర్శనానికి 40 వేల మంది భక్తులకే అనుమతి రేపటి మకరజ్యోతికి ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో లక్ష మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే…

శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ

శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ 2 కిలో మీటర్లకు పైగా క్యూలో వేచి ఉన్న అయ్యప్ప భక్తులు.. అయ్యప్పస్వామి దర్శనానికి 16 గంటల సమయం.. భారీ క్యూ కారణంగా వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు.. తొక్కిసలాట తర్వాత కూడా మారని…

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..!! శబరిమలలో భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. అయిదు రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ తప్పుగా నిర్వహించడంపై…

You cannot copy content of this page