ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి మండలం, అనంతారం గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట దారుణం.. ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాలుతున్న వ్యక్తిని, వాహనాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేత..…

మిర్చిని ఎత్తుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు

మిర్చిని ఎత్తుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ పక్కన కళ్ళల్లో ఆరబోసిన 8 క్వింటాల మిర్చిని రాత్రి సమయంలో ఎత్తుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు..

Other Story

You cannot copy content of this page