నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు

సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

విశాఖలో ‘మిలాన్’ విన్యాసాలు ప్రారంభం

విశాఖ వేదికగా ఇవాళ ‘మిలాన్-2024’ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలుత 50 దేశాల జాతీయ జెండాలతో నేవీ సిబ్బంది ర్యాలీ చేశారు. తర్వాత హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ వేడుకల్లో…

You cannot copy content of this page