అందాల అరకు సంతకూ సంక్రాంతి శోభ,సంతకు హాజరైన వారితో రద్దీ.

అందాల అరకు సంతకూ సంక్రాంతి శోభ,సంతకు హాజరైన వారితో రద్దీ. అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్ 11: అరకులొ శుక్రవారం సంత సంక్రాంతి శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో సంత కిక్కిరిసింది. సంక్రాంతి పండగముందే, వచేసింద అన్నట్లు…

ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు మరియు టాస్క్ ఫోర్స్ మార్కాపురం వారితో కలిసి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్

ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు మరియు టాస్క్ ఫోర్స్ మార్కాపురం వారితో కలిసి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ 30 క్వార్టర్ బాటిళ్లు మరియు 08 ఫుల్ బాటిళ్లు సీజ్.. ముగ్గురు అరెస్టు… కంభం: ప్రకాశం జిల్లా…

Cyber Scams : అలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Trinethram News : జిల్లా ఎస్పీ తుషార్ డూడి బాపట్ల జిల్లాలో ప్రజలు సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సైబర్ కేటుగాళ్ల భారిన పడకుండా మనల్ని కాపాడే ఒకే ఒక్క…

ఇండియన్ అసోసియేషన్ ( షార్జా ) ఆహ్వానం మేరకు వారితో సమావేశమైన

On the invitation of Indian Association (Sharjah) met with them రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ఇండియన్ అసోసియేషన్ కృషిని అభినందిస్తూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన రామగుండం…

Other Story

You cannot copy content of this page