చివరి శ్వాస వరకు విజయవాడకు కాపు కాసుకుంటూ పనిచేస్తా: ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)

చివరి శ్వాస వరకు విజయవాడకు కాపు కాసుకుంటూ పనిచేస్తా: ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) Trinethram News : 7th Jan 2024 : విజయవాడ మైలవరం నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, జి కొండూరు మండల పరిధిలోని 19 గ్రామాల త్రాగునీటి ఎద్దడి…

మందుబాబుల‌కు పండ‌గ‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

Late night: మందుబాబుల‌కు పండ‌గ‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌ మందుబాబుల‌కు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. రెండురోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను 12గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌టన చేసింది. ఇటు తెలంగాణ‌, అటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అర్ధరాత్రి…

వంజంగి టూరిస్టులుకు జనవరి 2 నుంచి జనవరి 5 వరకు నిషేధం

వంజంగి టూరిస్టులుకు జనవరి 2 నుంచి జనవరి 5 వరకు నిషేధం పాడేరు గిరిజన ప్రాంతాల్లోని మేఘాల కొండగా పిలిచే వంజంగి హిల్స్ సందర్శనను నాలుగు రోజులపాటు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్…

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌. హైదరాబాద్‌ డిసెంబర్‌ 29:స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ…

జ‌న‌వ‌రి 5 నుంచి టీడీపీ స‌భ‌లు..29 వ‌ర‌కు పార్టీ షెడ్యూల్ విడుద‌ల

Chandra Babu Meetings : జ‌న‌వ‌రి 5 నుంచి టీడీపీ స‌భ‌లు..29 వ‌ర‌కు పార్టీ షెడ్యూల్ విడుద‌ల అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఈసారి ఎలాగైనా స‌రే అధికారం లోకి రావాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ…

నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్

సెలవులో ఎస్పీ నేటి నుంచి జనవరి 2 వరకు సెలవులో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు. జనవరి 3వ తేదీన తిరిగి విధు లలో చేరనున్న ఎస్పీ మల్లికా గార్గ్.

మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తాం.. పదేళ్లు ప్రభుత్వం – ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుంది..…

రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర”

రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర” జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ నేతృత్వంలో “భారత్ న్యాయ యాత్ర”… 14 రాష్ట్రాల్లో కొనసాగనున్న భారత్ న్యాయ యాత్ర

పేదలకు న్యాయం జరిగే వరకు అండగా వుంటా

పేదలకు న్యాయం జరిగే వరకు అండగా వుంటా వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్…

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్.. 2014-15 నాటికితెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లుతెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లు 2022-23 నాటికితెలంగాణ విద్యుత్…

Other Story

You cannot copy content of this page