విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ

విద్యార్థినీలకు రాత పుస్తకాల పంపిణీ ప్రకాశం జిల్లా మార్కాపురం త్రినేత్రం న్యూస్ తేది:21.1.2024.మార్కాపురం పట్టణం.** ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు 2,280 నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు గౌరవ…

ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌

ఎలాంటి రాత పరీక్ష లేకుండా RTCలో 606 కొలువులకు నోటిఫికేషన్‌.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ).. విజయవాడ, కర్నూలు జోన్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్…

ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక సహాయకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక సహాయకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. డిసెంబర్‌ 31న పరీక్ష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్‌ 31న రాత పరీక్ష జరుగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు…

Other Story

You cannot copy content of this page