గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కి నిరసన సెగ..

Trinethram News : గుంటూరు డయేరియా బాధితులను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మంత్రిని అడ్డుకున్న బీజేపీ నేతలు..బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజిని..వైసీపీ ప్రభుత్వనికి,మంత్రి విడుదల రజిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలు..

Other Story

You cannot copy content of this page