భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి జీప్ నడుపుతున్న తేజస్వి యాదవ్

మధ్యాహ్నం 2:30 నిమిషాలకు భారీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్.. బీహార్ లో నేటితో ముగియనున్న భారత్ జూడో న్యాయ్ యాత్ర….

విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి

Trinethram News : అల్లూరి జిల్లా….రంపచోడవరం…. రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5 గురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి. మృతులు :కాకర. వీర వెంకట అర్జున్,16అండిబోయిన. దేవి చరణ్,16లావేటి.…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం. ఈ యాత్ర నేడు మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమవుతుంది. 110 జిల్లాల గుండా 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర…

You cannot copy content of this page