Chandranna Gifts : ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది

The government is preparing to distribute Chandranna gifts again in AP Trinethram News : టీడీపీ గత ప్రభుత్వంలోనూ చంద్రన్న కానుకల పంపిణీజగన్ అధికారంలోకి వచ్చాక పథకాల నిలిపివేత ప్రభుత్వంపై ఏడాదికి రూ. 538 కోట్ల అదనపు…

JAC : లంగాణ ఉద్యమం తరువాత మళ్లీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాటు

Formation of Telangana Job JAC again after Langana movement Trinethram News : ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డీఏ అని…

ఇక నుంచి కొండపైనే, పదేళ్ల తర్వాత మళ్లీ ఆ అదృష్టం

From now on the hill, after ten years that luck again Trinethram News : యాదగిరి గుట్ట యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే…

CM Revanth Reddy : భవిష్యత్తులోఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

Such incidents should not be repeated in future: CM Revanth Reddy Trinethram News : మేడ్చల్ జిల్లా : జులై 17మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్‌లో కుక్కల దాడిలో మంగళవారం రాత్రి బాలుడు మృతి చెందిన ఘటనపై…

Tomato Prices : టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి

Tomato prices are running towards century again హైదరాబాద్: టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్లోని మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది. రెండో రకం టమాటాను రూ.60-70కి…

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

Temperatures will rise again మే 27, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా…

కవిత బెయిల్ పిటిషన్.. కోర్టులో మళ్లీ ట్విస్ట్

Kavitha’s bail petition.. Twist again in the court Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను సోమవారానికి…

ఖనిలో మళ్లీ పెరుగుతున్న ఎండ తీవ్రత

The intensity of the sun rising again in the mine రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం ఎండ తీవ్రతకు రోజు రోజుకు పెరుగుతున్న గోదావరిఖని పట్టణంలో ఇంట్లో నుండి బయటకి వెళ్లడానికి కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్లు…

జగన్‌ మళ్లీ సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి :అంబటి రాంబాబు

Trinethram News : నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేశారు. వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామనడం ఎన్నికల స్టంట్‌ కాదా..?

నీట్‌ యూజీ 2024 దరఖాస్తుకు మళ్లీ అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తోన్న దరఖాస్తు ప్రక్రియ

Trinethram News : దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 (నీట్‌ యూజీ) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు అప్లికేషన్‌ విండో పునఃప్రారంభమైంది. ఈ మేరకు దరఖాస్తుకు మరో…

Other Story

You cannot copy content of this page