చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న విజయవాడనగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్.

బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం

Trinethram News : కేసీనేని శివనాద్ (చిన్ని) తో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్న భవకుమార్.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తదుపరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భవ కుమార్ గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి ఓడిపోవడం జరిగింది..…

You cannot copy content of this page