MLA Raj Thakur : 20వ డివిజన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur personally supervised the construction work of the recently inaugurated shopping complex near the 20th Division Railway Station రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో నిరుపయోగమైన భవనాలు ఉన్నట్లయితే…

Stock Markets : లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock markets opened with gains Trinethram News : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 81,049 వద్ద కొనసాగుతోంది. నిఫ్లీ 54 పాయింట్లు పెరిగి 24,824…

భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Domestic stock market indices opened with huge gains Trinethram News : భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఆసియా సూచీల్లో లాభాల జోరు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.85 వద్ద ప్రారంభం…

మంగళగిరిలో ప్రారంభమైన నారా లోకేష్ జైత్రయాత్ర

Trinethram News : పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ప్రారంభమైన ర్యాలీ. పసుపుమయమైన మంగళగిరి ప్రధాన రహదారులు, ఉత్సాహంగా కేరింతలు కొడుతున్న కార్యకర్తలు, అభిమానులు. యువనేత లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. సీతారామస్వామి…

ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

Trinethram News : హైదరాబాద్:మార్చి 11పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ…

సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రీజనల్…

తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు..

Ratha Saptami 2024: తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం…

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 12తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే…

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో…

మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర

ఈరోజు మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం , పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రఘువీరారెడ్డి, శ్రీ వైఎస్ షర్మిల….

Other Story

You cannot copy content of this page