Gram Sabha : డిండి మండలంలో ప్రారంభమైన గ్రామసభ.

డిండి మండలంలో ప్రారంభమైన గ్రామసభ. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ గుండి మండల పరిధిలో 10 గ్రామ పంచాయతీలకు గాను గ్రామసభలు మంగళవారం 21 –01-2025 నాడు నిర్వహించారు. ఇందులో భాగంగా గోనకల్ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు…

ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ..

ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ.. త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి కేటీఆర్ ను విచారిస్తున్న ముగ్గురు అధికారుల బృందం.. ఏసీబీ లైబ్రరీ రూంలో కూర్చొని విచారణను చూస్తున్న లాయర్.. విచారణను పర్యవేక్షిస్తున్న ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

Dokka Seethamma Meal Scheme : ప్రారంభమైన డొక్కా సీతమ్మ భోజన పథకం

తేదీ: 04/01/2025.ప్రారంభమైన డొక్కా సీతమ్మ భోజన పథకం.జీలుగుమిల్లి: (త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలంలో ఉన్న జూనియర్ కళాశాల నందు డొక్కాసీతమ్మ పేరుతో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు, ఆయన…

Stockmarket : ఫ్టాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు

ఫ్టాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు Trinethram News : Dec 12, 2024, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 97 పాయింట్లు పెరిగి 81,623 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 11…

అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన సిపిఐఎం గోదావరిఖని పట్టణ రెండవ మహాసభలు

అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన సిపిఐఎం గోదావరిఖని పట్టణ రెండవ మహాసభలు ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్ అతిథులుగా హాజరైన పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం…

MLA Raj Thakur : 20వ డివిజన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur personally supervised the construction work of the recently inaugurated shopping complex near the 20th Division Railway Station రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో నిరుపయోగమైన భవనాలు ఉన్నట్లయితే…

Stock Markets : లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock markets opened with gains Trinethram News : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 81,049 వద్ద కొనసాగుతోంది. నిఫ్లీ 54 పాయింట్లు పెరిగి 24,824…

భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Domestic stock market indices opened with huge gains Trinethram News : భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఆసియా సూచీల్లో లాభాల జోరు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.85 వద్ద ప్రారంభం…

మంగళగిరిలో ప్రారంభమైన నారా లోకేష్ జైత్రయాత్ర

Trinethram News : పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ప్రారంభమైన ర్యాలీ. పసుపుమయమైన మంగళగిరి ప్రధాన రహదారులు, ఉత్సాహంగా కేరింతలు కొడుతున్న కార్యకర్తలు, అభిమానులు. యువనేత లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. సీతారామస్వామి…

ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

Trinethram News : హైదరాబాద్:మార్చి 11పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ…

Other Story

You cannot copy content of this page