First Company : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెలకొల్పిన మొట్టమొదటి సంస్థ

The first company established in Ramagundam Industrial Area తరలిపోకుండా కాపాడండి – జెన్కో అధికారులతో కందుల సంధ్యారాణి జెన్కో అధికారులు సివిల్ డైరెక్టర్ అజిత్, ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానందం లను కలిసి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం…

Chandrababu Amaravati : శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు

Pranamillina in the paved area Chandrababu ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలోపర్యటిస్తున్నారు. YCP పాలనలో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్నిఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన‌ ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు.…

CM Chandrababu’s Visit Amaravati : అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు CM చంద్రబాబు పర్యటన

CM Chandrababu’s visit to capital region of Amaravati tomorrow Trinethram News : రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న చంద్రబాబు ప్రజావేదిక నుంచి ప్రారంభంకానున్న చంద్రబాబు పర్యటన.. సీడ్‌ యాక్సిస్‌ రోడ్, జడ్జిల క్వార్టర్స్‌తో పాటు.. ఆలిండియా సర్వీస్‌ అధికారుల…

పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం

పాపికొండలు: కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్ కు గురి చేసిన నల్లమద్ది చెట్టు.. నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారా చెట్లను గుర్తించిన అటవీ అధికారులు.. చెట్టు నుండి సుమారు 20…

పవిత్ర సంగమం ప్రాంతంలో మృత దేహం కలకలం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు. మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది. మృత దేహం…

పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది: లోకేశ్‌

Trinethram News : అమరావతి: రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు..…

You cannot copy content of this page