ప్రజా పాలన, ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను తిప్పించడం మానుకోవాలి

People should be avoided in the name of public governance and government schemes రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎన్నికల కోడ్ ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేయక పోవడం వల్ల విద్యుత్…

ప్రజా మేనిఫెస్టో తయారీకి సాయం చేయండి.. ప్రజలను కోరిన టీడీపీ కూటమి

వాట్సాప్ నంబర్ షేర్ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు మేధావులు, చదువుకున్న వారు తమ సలహాలు, ఆలోచనలు పంచుకోవాలన్న వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు ఎన్డీయే…

ప్రజా దర్బార్ విజ్ఞప్తులను మంత్రి సీతక్క దృష్టికి

Trinethram News : Mar 29, 2024, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా దర్బార్ లో స్వీకరించిన విజ్ఞప్తులను సంబంధిత మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల…

ప్రజా చైతన్య మూర్తి, తిన్మార్ మల్లన్నకు M.P టికెట్ ఇవ్వాలి

ప్రతి రంగాన్ని చైతన్య పరుస్తూ తన ఎలక్ట్రాన్ మిడియా ద్వారా స్వార్థ రాజకీయ శక్తులను ఎండకడుతూ దైర్యంతో జర్నలిజం యొక్క శక్తినీ చైతన్యశక్తిగా మార్చి ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇఎస్తు ఏ రంగమైన అప్పటికప్పుడు పరిష్కరదిశగా ప్రజల సమస్యలను తీరుతీరుస్తూ…

మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…

ప్రజా రవాణాను ఉపయోగిద్దాం – నగర కాలుష్యాన్ని అరికడదాం

విశాఖపట్నం ఫిబ్రవరి 26:: వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను ఉపయోగించి విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి జివిఎంసికి ప్రజా…

అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్ఎస్ అధినేత చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు.…

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంఎమ్మెల్సీ శంభీపూర్ ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని…

You cannot copy content of this page