10 lakh help : అనాథ బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం

Rs. 10 lakh help for an orphan girl Announced CM Trinethram News : 3rd Aug 2024: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో నిన్న మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

In 11 Places In : ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా

In 11 places in ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 13దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక…

Ex-servicemen : 10 Percent Reservation For : మాజీ అగ్నివీర్‎లకు 10శాతం రిజర్వేషన్: ప్రకటించిన కేంద్ర సర్కార్

10 percent reservation for ex-servicemen: Central Govt Trinethram News : న్యూఢిల్లీ : జులై 12అగ్ని వీర్ సైన్యంలో పని చేసిన మాజీ అగ్నివీర్ సైనికులకు కేంద్ర పారమిలి టరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు CISF, BSF ప్రకటించాయి.…

డి శ్రీనివాస్ మృతికి సంతాపం ప్రకటించిన మధుయాష్కి గౌడ్

Madhuyashki Goud condoled the death of D Srinivas Trinethram News : కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మృతి పట్ల టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్…

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

Trinethram News : Apr 10, 2024, నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక BRS అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత పేరును మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే లాస్య నందిత…

నేడు జరగనున్న చంద్ర దర్శనం..రేపు ఈద్ జరుపుకోవాలని ప్రకటించిన ముస్లిం మత పెద్దలు

ఏప్రిల్ 11న అంటే గురువారం భారతదేశంలో ఈద్‌ను వైభవంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరు సన్నాహాలు మొదలు పెట్టారు. భారతదేశంలో చంద్రుని దర్శనం ఏప్రిల్ 10 న ఉండనుంది. దీని ఆధారంగా, ఈద్ పండుగ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 11 న…

బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు

బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు. నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని.. రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి…

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

రూ.500 కోట్ల వరకూ సబ్సిడీ.. కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేం‍ద్రం.. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి..

Trinethram News : దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే స్పీడ్‌, లుక్‌తో అదరగొడుతున్నాయి. వాటికి అనుగుణంగానే అమ్మకాలు…

21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులతో వర్చ్‌వల్‌గా ముఖాముఖి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగింది భవిష్యత్‌ లోనూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ దిశానిర్ధేశం మిగతా పెండింగ్ సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని హామీ…

Other Story

You cannot copy content of this page