రేపు పొత్తుల పై సీపీఐ, సీపీఎం నేతలను కలవనున్న వైఎస్ షర్మిల

రేపు ఉదయం 9 గంటలకు సీపీఐ కార్యాలయంలో భేటీ కానున్న మూడు పార్టీల నేతలు. ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలు.. పోటీ చేసే సీట్ల పై,మేనిఫెస్టో పై చర్చించే అవకాశం..

You cannot copy content of this page