స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ . అల్లూరిజిల్లా అరకులోయ/ త్రినేత్రం న్యూస్. జనవరి :14 రాష్ట్ర ప్రభుత్వం…

Brs పార్టీ భువనగిరి కార్యాలయం పై దాడి ని ఖండిస్తున్నాం

Brs పార్టీ భువనగిరి కార్యాలయం పై దాడి ని ఖండిస్తున్నాం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం రాజ‌కీయంగా ఎదుర్కోలేక దాడులు రాహుల్ గాంధీ వ‌ల్లించే మొహబ్బత్ కి దుకాన్ బూటకం కాంగ్రెస్ ది విద్వేషం, హింస‌ను ప్రేరేపించే దుకాణం…

కోడిపందేలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటాం

Trinethram News : బాపట్ల జిల్లా కోడిపందేలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటాం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు సంక్రాంతి సెలవులకు విహార యాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి దొంగతనాలు ఇతర…

గని పై అంబులెన్స్ ఉంటే కార్మికుడు బ్రతికేవాడు సీఐటీయూ

గని పై అంబులెన్స్ ఉంటే కార్మికుడు బ్రతికేవాడు సీఐటీయూ తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు అర్జి1, జీడికే టు ఇంక్లైన్లో ఉదయం ఏడు గంటలకు విధులకు హాజరై హఠాత్తుగా మరణించిన, యువ కార్మికుడు గొల్లపల్లి…

విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలి

విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్…

ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థి నిల ఆరోగ్యం పై నిర్లక్ష్య వైఖరి !

ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థి నిల ఆరోగ్యం పై నిర్లక్ష్య వైఖరి !ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎస్ ఐసుబాబు. అల్లూరి జిల్లా అరకులోయ.జనవరి 9.త్రినేత్రం న్యూస్. సిరగం పంచాయతీ పీవీటీజీ గ్రామమైన దిబ్బ వలస కీ చెందినా సోడాపల్లి రత్న.(తండ్రి కృష్ణారావు)అరకువేలి మండలం…

బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడిని ఖండించిన ఏటి కృష్ణ

బిజెపి రాష్ట్ర కార్యాలయం పై దాడిని ఖండించిన ఏటి కృష్ణ. డిండి( గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఏటి. కృష్ణ బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ శాంతిభద్రతలు పరిరక్షించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడో విఫలమయింది. ఈరోజు బిజెపి కార్యాలయం పై జరిగిన…

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్. అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి :8 అనంతగిరి మండలం…

JP Nadda : HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన

HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన Trinethram News : ఇదేమీ కొత్త వైరస్ కాదు.. 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదు ప్రజలు అందరు అప్రమత్తంగా…

సిపిఎం నాయకులు పై దాడి చేసిన గిరిజన నేతరుడికి,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చెయ్యాలి

సిపిఎం నాయకులు పై దాడి చేసిన గిరిజన నేతరుడికి,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చెయ్యాలి. అల్లూరి జిల్లా అనంతగిరి త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…

Other Story

You cannot copy content of this page