CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy joined the Congress party in the presence of CM Revanth Reddy Trinethram News : హైదరాబాద్:జూన్ 21బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్య మంత్రి…

కాంగ్రెస్‌ పార్టీలోకి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి

Trinethram News : హైదరాబాద్:మే 10తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆసిఫా బాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మారాం నాయక్ పార్టీ సభ్యత్వానికి, పదవికి ఈరోజు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లో…

బిఆర్ఎస్ పార్టీకి షాక్… బిజెపి పార్టీలోకి ఆరూరి రమేష్

Trinethram News : హైదరాబాద్:మార్చి 17వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి,BRS రాజీనామా చేశాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్…

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్

హైదరాబాద్ : ఫిబ్రవరి 08హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్…

కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Trinethram News : హైదరాబాద్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్. కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. నేడు పృథ్వి…

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ ఢిల్లీ లోని ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల. వైయస్సార్ టీపి పార్టీని కాంగ్రెస్…

You cannot copy content of this page