శబరిమలకు పోటెత్తిన భక్తులు, పంబ వరకు క్యూ

Trinethram News : కేరళశబరిమలకు పోటెత్తిన భక్తులు, పంబ వరకు క్యూ.. అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం.. రద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం.. ఈనెల 14న మకరజ్యోతి దర్శనం. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు

Trinethram News : కేరళ పతనంతిట్టా జిల్లాలోనిశబరిమలలో అగ్నిప్రమాదం పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు భయంతో పరుగులు తీసిన భక్తులు పలువురు భక్తులకు స్వల్ప గాయాలు మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

Other Story

You cannot copy content of this page