తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్

Trinethram News : హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి హాజరు కానున్నారు. గత రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా కేసీఆర్ మాత్రం అటు వైపు కూడా చూడలేదు.. గవర్నర్…

బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది. ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10…

ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో శివసేన యూబీటీ నేత కుమారుడి హత్య!

ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఘటన శివసేన యూబీటీ నేత కుమారుడు అభిషేక్‌ను తన కార్యాలయానికి రప్పించి నిందితుడి దారుణం ఓ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా తుపాకీతో కాల్చి హత్య అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్న నిందితుడు మహారాష్ట్రలో షాకింగ్ ఘటన…

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం…

ఎంపీకి రాజీనామా చేసిన వెంకటేష్ నేత.. మీడియాతో మాట్లాడుతూ

ఎంపీకి రాజీనామా చేసిన వెంకటేష్ నేత.. మీడియాతో మాట్లాడుతూ… గ్రూప్ వన్ అధికారిగా 18 సం.. ల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను మొదట కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడాను ఆ తర్వాత…

బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు

ఇవాళ ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ…

చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 32 వ వార్డు కౌన్సెలర్ “బుర్రి శ్రీనివాస్ రెడ్డి”

నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 32 వ వార్డు కౌన్సెలర్ “బుర్రి శ్రీనివాస్ రెడ్డి” జనవరి 8 న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్. మంత్రి…

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్ స్పందించారు

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్ స్పందించారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారంటూ ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్‌ విమర్శలు గుప్పించారు.

అద్దంకి వైసీపీ నేత బాచిన కృష్ణ చైతన్య

దెబ్బ మీద దెబ్బ….. అద్దంకి వైసీపీ నేత బాచిన కృష్ణ చైతన్య.. టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న.. బాచిన కృష్ణ చైతన్య మరియు ఆయన తండ్రి గరటయ్య.. టీడీపీ నుంచి దర్శి టికెట్ ఆశిస్తున్న బాచిన కృష్ణ చైతన్య….. టీడీపీలో చేరాలని భావిస్తున్న…

క్రిటికల్ గా CPM నేత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి

Trinethram News : హైదరాబాద్:జనవరి 17సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల…

You cannot copy content of this page