దరివాదకొత్తపాలెం గ్రామస్తులు వైసిపీ నుండి టీడీపీ లో చేరిక

దరివాదకొత్తపాలెం గ్రామస్తులు వైసిపీ నుండి టీడీపీ లో చేరిక వర్మ తోనే మేము అంటున్న దరివాదకొత్తపాలెం రెడ్డి సామాజికవర్గ నాయకులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో…

ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ

ఇక‌పై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 ల‌క్షల వ‌ర‌కూ ఉచిత వైద్యం.. ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి సంబంధించి సీఎం జ‌గ‌న్ కీల‌క‌నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వ‌ర‌కూ ఉచిత‌వైద్యం అందించే కార్యక్రమానికి సీఎం…

నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా : నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14 మకర సంక్రాంతితో ముగియనున్న ధనుర్మా‌స ఘడియలు దనుర్మాశ గడియలను ఉత్తరాంద్రలో నెలగంటు గా పిలుస్తున్న ప్రజలు

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్.. 2014-15 నాటికితెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లుతెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లు 2022-23 నాటికితెలంగాణ విద్యుత్…

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!!

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!! హైదరాబాద్:డిసెంబర్ 15శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మ‌ధ్య‌ రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం వందే భారత్ రైలును నడపాలని నిర్ణ యించింది.వారంలో…

ఈనెల 12వ తేదీ నుండి జరుగు అంగన్వాడీల సమ్మె జయప్రదంచేయండి;-సిఐటియు పిలుపు!

Trinethram News : ఈనెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగు అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు  జిల్లా అధ్యక్షులు సిహెచ్.చంద్రశేఖర్. అంగన్వాడి  వర్కర్స్  అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ, జిల్లా అధ్యక్షురాలు, ఎస్. శ్రీలక్ష్మి అన్నారు.  వారు…

Other Story

You cannot copy content of this page